Wednesday, April 14, 2010

Seema Vaasulako Vignapthi

సీమ ప్రాంతం మారలేదు. సీమవాసుల బ్రతుకులు మారలేదు. ఆ తిరుపతి వెంకన్న ఆశీస్సులు గాని, శ్రీశైలం మల్లన్న దీవేనగాని, నెల్లూరు రంగన్నకరుణ గాని మన వ్రాతను మార్చలేక పోయాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణా వాదంతో ఎక్కువ నష్టపోయే అవకాశం మనకే ఉంది.

జనగళంతోనే ప్రభుత్వాలు దిగి వస్తాయి అన్న దృఢ చిత్తంతో ఈ బ్లాగ్ను ప్రారంభించాం. సీమ వాసుల్లారా, మేల్కోండి. మీ అక్షర ఆయుధాన్ని పదును పెట్టి మీ అభిప్రాయాలు వ్రాయండి. ఎక్కువ మందిని చేర్చి చదివించండి. మన వాణి శ్రీ కృష్ణ కమిటీకి వినిపిద్దాం. మన ప్రాంత అవసరాలు తీర్చుకుందాం.

ఇట్లు సీమ సిన్నోడు.

No comments:

Post a Comment